Take a fresh look at your lifestyle.
Browsing Category

politics

3500 రోజులు బీజేపీ, బీఆర్ఎస్ కలిసి పని చేశాయి…: కిషన్ రెడ్డికి ఉత్తమ్ కుమార్ రెడ్డి కౌంటర్

కాళేశ్వరం ప్రాజెక్టుపై తాము ఇచ్చిన మాట ప్రకారం వారం రోజుల్లోనే జ్యుడిషియల్ విచారణను ప్రారంభిస్తామని తెలంగాణ రాష్ట్ర మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ప్రకటించారు. సచివాలయంలో ఈ రోజు ఆయన మీడియాతో మాట్లాడుతూ... తప్పు చేసిన వారిని ఎట్టి పరిస్థితుల్లో…

విద్యుత్ కేంద్రాలకు బొగ్గు కొరత రాకూడదు: సింగరేణి సీఎండీకి రేవంత్ రెడ్డి ఆదేశాలు

ప్రభుత్వ ఆదేశాలతో సింగరేణి సీఎండీగా బాధ్యతలు స్వీకరించిన బలరాం సచివాలయంలో సీఎం రేవంత్ రెడ్డిని కలిసిన సీఎండీ  బొగ్గు ఉత్పత్తితో పాటు సంక్షేమ కార్యక్రమాల్లోనూ సింగరేణిని ముందుంచుతానని హామీ తెలంగాణ రాష్ట్ర విద్యుత్…

బిజెపికి బిగ్ షాక్ కాంగ్రెస్ లో చేరిన కౌన్సిలర్లు

వనపర్తి మున్సిపాలిటీ పరిధిలోని రెండు మూడు వార్డుల కౌన్సిలర్లు శుక్రవారం మాజీ మంత్రి డాక్టర్ జి చిన్నారెడ్డి సమక్షంలో గాంధీభవన్లో కాంగ్రెస్ పార్టీలో చేరారు. బిజెపి రాష్ట్ర కార్యవర్గ సభ్యులు, మాజీ మున్సిపల్ వైస్ చైర్మన్ బి. కృష్ణ, రెండవ ఒక…

సింగరేణి “గుర్తింపు సంఘముగా ఏఐటియుసి

ఐఎన్ టియుసి ఫై ఏఐటీయుసీ పై 1989 ఓట్లతో ఆదిక్యం ముద్ర ప్రతినిధి పెద్దపల్లి: సింగరేణి గుర్తింపు సంఘం ఎన్నికలకు సంబంధించి ఓట్ల లెక్కింపు బుధవారం అర్ధరాత్రి దాకా కొనసాగింది. తొలుత బోనీ కొట్టిన ఐ ఎన్ టి యు సి వరుసగా మూడు ఏరియాలలో విజయం…

చంద్రబాబు వారిని వదిలిపెడతారని నేనైతే అనుకోవడం లేదు: లోకేశ్

అధికారంలోకి రాగానే జగన్ ప్రభుత్వ పనికిమాలిన విధానాల్ని రద్దు చేస్తామన్న యువనేత సెలవు, పండుగ, పబ్బం లేకుండా పాదయాత్ర కొనసాగిందన్న లోకేశ్ సీఎం కావడానికే పాదయాత్ర అంటూ వస్తున్న విమర్శలను తిప్పికొట్టిన టీడీపీ నేత అధికారంలోకి రాగానే…

తెలంగాణ భవన్ అధికారులపై సీఎం రేవంత్ సీరియస్?

తుగ్లక్ రోడ్డు అధికారిక నివాసం వద్ద నేమ్ ప్లేట్‌లో అధికారుల నిర్లక్ష్యం తెలుగు, హిందీ, ఇంగ్లీష్ భాషల్లో నేమ్ ప్లేట్ బోర్డు ఉర్దూని కూడా కలిపి బోర్డు చేయించాలని ఆదేశం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలంగాణ భవన్ అధికారులను…

కాళేశ్వరం సేఫ్టీపై విచారణ

వివరాలు సమర్పించాలని ప్రభుత్వానికి హైకోర్టు ఆదేశం హైదరాబాద్‌, డిసెంబర్‌ 19  : కాళేశ్వరం ప్రాజెక్ట్‌ సేఫ్టీపై దాఖలైన పిటిషన్‌పై విచారణను హైకోర్టు వాయిదా వేసింది. మంగళవారం మేడిగడ్డ పిల్లర్‌ కుంగిన ఘటనపై హైకోర్టులో విచారణ జరిగింది. సీబీఐతో…

77 మంది ఎంపిల సస్పెన్షన్‌ ప్రజాస్వామ్యానికే మచ్చ

పార్లమెంట్‌ భద్రతపై ప్రశ్నిస్తే సస్పెండ్‌ చేయడం దారుణం ఇండియా అనే పదాన్ని కూడా మోదీ ప్రభుత్వం జీర్ణించుకోలేకపోతుంది ఎంపిల సస్పెన్షన్‌ను తీవ్రంగా ఖండిరచిన మంత్రి పొన్నం ప్రభాకర్‌ న్యూదిల్లీ, డిసెంబర్‌ 19 : పార్లమెంట్‌ భద్రతపై…

బండి సంజయ్‌కి ఎంపీ టిక్కెట్ ఇవ్వద్దంటున్న కరీంనగర్ నేతలు?

బండి సంజయ్‌కి వ్యతిరేకంగా కరీంనగర్ సీనియర్ల సమావేశం బండికి టిక్కెట్ ఇస్తే సహకరించేది లేదన్న నాయకులు ప్రయివేటు ఫంక్షన్ హాలులో భేటీ అయిన నాయకులు బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి బండి సంజయ్‌కు మళ్లీ కరీంనగర్ ఎంపీగా టిక్కెట్…

నా వ్యక్తిగత ఆర్థిక అంశాల్లో లోపాల కోసం వెతుకుతున్నారు: లోక్‌సత్తా జేపీ

పాత పెన్షన్ విధానంపై పోరాడుతున్న లోక్‌సత్తా వ్యవస్థాపకుడు జయప్రకాశ్ నారాయణ్ తనకు ప్రభుత్వం నుంచి పెన్షన్ రాదని వెల్లడి పెన్షన్ వచ్చేదాకా కూడా ఆగకుండా రాజీనామా చేసినట్టు వివరణ ఆర్థిక వ్యవహారాల్లో తనవల్ల ఒక్క పొరపాటు కూడా…