3500 రోజులు బీజేపీ, బీఆర్ఎస్ కలిసి పని చేశాయి…: కిషన్ రెడ్డికి ఉత్తమ్ కుమార్ రెడ్డి కౌంటర్
కాళేశ్వరం ప్రాజెక్టుపై తాము ఇచ్చిన మాట ప్రకారం వారం రోజుల్లోనే జ్యుడిషియల్ విచారణను ప్రారంభిస్తామని తెలంగాణ రాష్ట్ర మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ప్రకటించారు. సచివాలయంలో ఈ రోజు ఆయన మీడియాతో మాట్లాడుతూ... తప్పు చేసిన వారిని ఎట్టి పరిస్థితుల్లో…