Take a fresh look at your lifestyle.

పీఎస్ఆర్ ఆంజనేయులు కోరికను తిరస్కరించిన జైలు అధికారులు

నటి జత్వానీ కేసులో విజయవాడ జిల్లా జైలుకు పీఎస్ఆర్ ఆంజనేయులు సంధ్యావందనం చేసుకోవడానికి పూజా సమగ్రిని అనుమతించాలన్న పీఎస్ఆర్ జైలు నిబంధనల ప్రకారం అనుమతి నిరాకరించిన అధికారులు ముంబై నటి జత్వానీ వేధింపుల ఆరోపణల కేసులో అరెస్టయిన…

అతడి రెచ్చగొట్టే ప్రసంగం తర్వాతే పహల్గాంలో ఉగ్ర దాడి?

పహల్గాం దాడి వెనుక పాక్ ప్రమేయంపై అనుమానాలు దాడికి ముందు పాక్ ఆర్మీ చీఫ్ ఆసిమ్ మునీర్ రెచ్చగొట్టే ప్రసంగం పుల్వామా దాడి సమయంలో  ఐఎస్ఐ చీఫ్‌గా ఉన్న మునీర్ జమ్మూకశ్మీర్‌లోని పహల్గాంలో ఇటీవల జరిగిన ఉగ్రవాద దాడి ఘటనలో పాకిస్థాన్…

Hidma: దండకారణ్యంలో భారీ కూంబింగ్ ఆపరేషన్.. 5000 బలగాలతో గాలింపు

తెలంగాణ-ఛత్తీస్‌గఢ్ సరిహద్దు కర్రెగుట్ట అడవుల్లో భారీ ఆపరేషన్. దాదాపు 5000 మంది భద్రతా బలగాలతో మావోయిస్టుల కోసం గాలింపు. గత మూడు రోజులుగా కొనసాగుతున్న కూంబింగ్. కీలక మావోయిస్టు నేతలు ఉన్నారన్న పక్కా సమాచారంతో వేట.…

ఇద్దరు బిల్డర్ల విధ్వంసం

మియాపూర్​లో మితిమీరిన వాయు కాలుష్యం ఎయిల్​ క్వాలిటీ 342గా నమోదు మియాపూర్​లోని ఓ​ గార్డెన్స్​ చుట్టూ పెరిగిన శ్వాసకోస వ్యాధి బాధితులు గతంలోనే వేల ఫిర్యాదులు అధికారులను రాకుండా మాయ చేసిన బిల్డర్లు పట్టించుకోని…

రఘురామకృష్ణరాజుకు శుభాకాంక్షలు తెలిపిన విజయసాయిరెడ్డి

ఏపీ డిప్యూటీ స్పీకర్ గా ఎన్నికైన రఘురామకృష్ణరాజు ఆశ్చర్యకరమైన రీతిలో రఘురామకు విషెస్ తెలిపిన విజయసాయి పదవి ఔన్నత్యాన్ని నిలబెడతారన్న నమ్మకం ఉందంటూ ట్వీట్ ఏపీ అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్ గా టీడీపీ ఎమ్మెల్యే రఘురామకృష్ణరాజు…

ట్రిపుల్ ఐటీ విద్యార్థులకు అప్పట్లో నాసిరకం ల్యాప్ టాప్ లు ఇచ్చారు..

1520 ల్యాప్ టాప్ లలో సమస్యలు ఉన్నట్లు ఫిర్యాదులు 90 రోజుల్లో దర్యాప్తు పూర్తిచేసి దోషులను శిక్షిస్తాం శాసనమండలిలో విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేశ్ వైసీపీ ప్రభుత్వంలో ట్రిపుల్ ఐటీ విద్యార్థులకు నాసిరకం ల్యాప్ టాప్ లు పంపిణీ…

తెలుగు జాతిపై అనుచిత వ్యాఖ్యల కేసు..

కస్తూరి బెయిల్ పిటిషన్‌ను కొట్టివేసిన ఏకసభ్య ధర్మాసనం ఈ నెల 3న చెన్నైలోని ఓ కార్యక్రమంలో తెలుగుజాతిపై నోరు పారేసుకున్న కస్తూరి నటిపై ఫిర్యాదు చేసిన తెలుగు సంఘాలు అప్పటి నుంచి పరారీలో నటి తెలుగు జాతిపై అనుచిత వ్యాఖ్యలు చేసిన…

ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఉప సభాపతిగా రఘురామ ఎన్నిక

ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఉప సభాపతిగా ఉండి ఎమ్మెల్యే, టీడీపీ సీనియర్ నేత రఘురామకృష్ణరాజు ఎన్నికయ్యారు. రఘురామ ఏకగ్రీవంగా ఎన్నికైనట్లు స్పీకర్ అయ్యన్న పాత్రుడు గురువారం సభలో ప్రకటించారు. డిప్యూటీ స్పీకర్ గా ఎన్నికైన రఘురామకు ఆయన అభినందనలు…

జగన్ అక్రమాస్తుల కేసులో కీలక పరిణామం

కడప మాజీ పార్లమెంట్‌ సభ్యుడు వైఎస్‌ వివేకా హ‌త్య కేసులో కీల‌క సాక్షిగా ఉన్న వాచ్‌మెన్ రంగ‌న్న ఆరోగ్య ప‌రిస్థితి ఆందోళ‌న‌కరంగా ఉంద‌ని వైద్యులు వెల్లడించారు. ఆయ‌న గ‌త కొంత‌కాలంగా శ్వాస‌కోస స‌మ‌స్య‌తో ఇబ్బంది ప‌డుతున్నాడు. దీంతో రంగ‌న్న‌ను…

చంద్రబాబు, రేవంత్ రెడ్డిలు గురుశిష్యులు కాదు…: భట్టివిక్రమార్క

ఏపీ సీఎం చంద్రబాబు, తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిలు గురుశిష్యులు కాదని... వారు సహచరులేనని తెలంగాణ ఉపముఖ్యమంత్రి మల్లు భట్టివిక్రమార్క అన్నారు. ఇదే విషయాన్ని రేవంత్ రెడ్డి కూడా పలుమార్లు చెప్పారని గుర్తు చేశారు. బుధవారం ఆయన మీడియాతో…